Tuesday, September 17, 2024
spot_img
HomeNewsAndhra Pradeshకోడికత్తిని సమకూర్చింది మంత్రి బొత్స మేనల్లుడే.. జగన్ కోర్టుకు వస్తే నిజం బయటపడుతుంది'.. Lawyer Salim

కోడికత్తిని సమకూర్చింది మంత్రి బొత్స మేనల్లుడే.. జగన్ కోర్టుకు వస్తే నిజం బయటపడుతుంది’.. Lawyer Salim

YS Jagan Kodikatti Case Court: ‘కోడికత్తిని సమకూర్చింది మంత్రి బొత్స మేనల్లుడే.. జగన్ కోర్టుకు వస్తే నిజం బయటపడుతుంది’

జగన్‌పై దాడి ఘటనలో కోడికత్తిని సమకూర్చింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడేనని నిందితుడు శ్రీను తరఫు న్యాయవాది సలీం ఆరోపించారు. సంఘటన జరిగిన రోజు కోడికత్తిని తీసుకొచ్చి ఈ కేసులో సాక్షిగా ఉన్న దినేష్‌కుమార్‌కు ఆయనే ఇచ్చారన్నారు. విచారణకు హాజరైతే వాస్తవాలు వెల్లడవుతాయనే జగన్‌ రావడం లేదన్నారు. మరోవైపు కోర్టులు మారుతున్నాయి తప్ప తీర్పు రావడంలేని శ్రీను తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments