Tuesday, September 17, 2024
spot_img
HomeNewsAndhra Pradeshఎన్టీఆర్ స్మారక నాణెం Rs 100 విడుదల చేసిన రాష్ట్రపతి ...ఎన్టీఆర్ కుటుంబం

ఎన్టీఆర్ స్మారక నాణెం Rs 100 విడుదల చేసిన రాష్ట్రపతి …ఎన్టీఆర్ కుటుంబం

రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు AP BJP చీఫ్, ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి , nandamuri Balakrishna, నారా బ్రాహ్మణిఎన్టీఆర్ కుటుంబ సభ్యుల to JP Nadda , లోక సభ MP’ s గల్లా జయదేవ్ , కేశినేని నాని , రామ్మోహన్ నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, బాలకృష్ణ, అశ్విని దత్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరు ఆయన వారిలో వున్నారు .

ఈ సందర్భం గా జెపి నడ్డా , చంద్రబాబు నాయుడు మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది . chandrababu NTR 100 Rs Coin JP నడ్డా కు బహుకరించారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments