Tuesday, March 11, 2025
spot_img
HomeNewsAndhra Pradeshజనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు .. అడుగడుగునా ఆంక్షలు..విశాఖలో ఉద్రిక్తత ..!?

జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు .. అడుగడుగునా ఆంక్షలు..విశాఖలో ఉద్రిక్తత ..!?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడం తో ఉద్రిక్తతల మధ్య వారాహి యాత్ర. రిషికొండ కు వెళ్లే యోచనలో జనసేనాని. ట్రాఫిక్ వంకతో పవన్ కాన్వాయ్ రూట్ లో మార్పులు .

ఈరోజు విశాఖలో పవన్ వారాహి మూడవ విడత యాత్ర ప్రారంభం..19 వరకు వారాహి విజయయాత్ర కొనసాగనుంది. పవన్ బస చేసే హోటల్ వద్దకు భారీ గా అభిమానులు కార్యకర్తలు . సాయంత్రం జగదాంబ సెంటర్ లో సభ … రాత్రి 9 వరకూ వారాహి యాత్ర . రుషికొండకు వెల్లే అన్ని దారుల్ని మూసేసిన పోలీసులు..జనసేన నేతలు పవన్ కళ్యాణ్ బస చేసిన నోవోటెల్ హోటల్లో చర్చలు జరుపుతున్నారు.

ఎర్రమట్టి దిబ్బల వద్దకు వెళ్లేందుకూ అనుమతి నిరాకరణ ..గతం లో కూడా పవన్ విశాఖ పర్యటనను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.. నిన్న సాయంత్రం జగదాంబ సెంటర్ లో జరిగిన సభ జనసంద్రంగా మారిన విశాఖ, ఎటు చూసిన వారాహి విజయ యాత్రకు విచ్చేస్తున్న ప్రజలు, జనసేన శ్రేణులతో నిండిన నగరం.ఈ సభలో పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని ఎండ గట్టారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments