Saturday, September 14, 2024
spot_img
HomeNewsAndhra Pradeshవిదేశాలకు వెళ్తాము ...అనుమతి ఇవ్వండి .. జగన్ , విజయ సాయి ...

విదేశాలకు వెళ్తాము …అనుమతి ఇవ్వండి .. జగన్ , విజయ సాయి …

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిమరోసారి లండన్ పర్యటనకు కు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (TS High Court) వైఎస్ జగన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు…2nd సెప్టెంబర్ న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టు ను కోరారు . దేశం విడిచి వెళ్ళరాదన్న బెయిల్ షరతులు సడలించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. అయితే.. జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ కొంత సమయం గా , పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి సీబీఐ (CBI) కోర్టు వాయిదా వేసింది. 

ఇదిలా ఉంటే.. విజయసాయి రెడ్డి తనకు కూడా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ షరతులు సడలించాలని, యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్ సింగపూర్ పర్యటనకు సాయిరెడ్డి అనుమతి కోరారు. ఈ పిటిషన్‌పై కూడా విచారణ ఈనెల 30కి కోర్టు వాయిదా వేసింది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments