Friday, January 31, 2025
spot_img
HomeNewsAndhra Pradeshయువగళం కోసం కేశినేని చిన్ని రంగం లోకి ...50 వేల మందితో పాదయాత్ర !?

యువగళం కోసం కేశినేని చిన్ని రంగం లోకి …50 వేల మందితో పాదయాత్ర !?

నారాలోకేష్ బాబు యువగళం పాదయాత్ర గుంటూరు నుంచీ కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది . ఐతే దీనికి కృష్ణా బారేజ్ దాటాల్సివుంది . దీనికోసం తెదేపా ముఖ్య నాయకుడు కేశినేని చిన్నివిన్నూతన రీతిలో నారా లోకేష్ బాబు కి స్థానిక మత్య కార సంఘం తోడ్పాటు తో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు .

నారా లోకేష్ బాబు కృష్ణా నది డేట్ సమయం లో నదిలో 150 నాటు పడవ లలో స్వాగతం పలుక నున్నారు . కృష్ణా జిల్లా వ్యాప్తం గా చిన్ని అభిమానుల కృష్ణా ముఖ ద్వారం వద్ద 50,000 మంది తో పాదయాత్ర లో సందడి చేయ నున్నారు . విజయవాడ నగరాన్ని పసుపుమయం చేశారు . కేశినేని నాని విజయవాడ ఎంపీ ఈ యువగళం పార్దయాత్రలో పాల్గొంటారో లేదో తెలియాల్సి వుంది .

ఇక బుద్ధా వెంకన్న మాట్లాడుతూ జగన్ , దేవినేని కలయిక పలు అనుమానాలకు తావిస్తోంది అన్నారు . పులివెందుల , పుంగనూరు లో ఎలా తరిమి కొట్టారో తెలుసుకోండన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments